అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్‌
ముంబై :  లాక్‌డౌన్‌ నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్‌  సైఫ్ అలీఖాన్‌  ‌, తన భార్య కరీనా కపూర్‌ ఖాన్‌, కొడుకు తైమూర్‌తో కలిసి ముంబైలోని ఇంట్లో ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ను సమయాన్ని సైఫ్‌.. తన ముద్దుల కొడుకు తైమూర్‌కు తోట పని నేర్పించడం, కరీనాతో వంట చేయడం వంటి పనులతో బిజీగా గడుపుతున్నాడు. అయితే సైఫ్‌ తన తల్లి,…
ఏపీలో కూరగాయల రవాణాకు అనుమతి
అమరావతి : కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రకటించిన  లాక్‌డౌన్‌ తో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న పూలు, పండ్లు, కూరగాయలు, మిర్చి, పసుపు రైతులకు ఊరట లభించింది. ఈ పంటల రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎటువంటి ఆటంకం కలుగకుండా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు ఇచ్చే ఉత్తర్వులు కచ్చితంగా అమలు చ…
ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌: మొయిలీ
ముంబై:  మోదీ సర్కారు ముందుచూపు లేకుండా లాక్‌డౌన్‌ విధించిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీరప్ప మొయిలీ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డాన్‌ వల్ల తలెత్తె పరిణామాలను అంచనా వేయకుండా గుడ్డిగా ముందుకెళ్లిందని దుయ్యబట్టారు.  కరోనా వైరస్‌  వ్యాప్తిని నివారించడానికి యుద్ధ…
పాకిస్తాన్‌ లాగే మాట్లాడుతున్నారు: ప్రధాని
న్యూఢిల్లీ:  పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలు పాకిస్తాన్‌ రాగాన్నే ఆలపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ బిల్లును వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. వివాదాస్పద  పౌరసత్వ సవరణ బిల్లు కు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్…
రోజుకు 73 మంది!
ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా..ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా మందుబాబుల తీరు మారడం లేదు. కఠిన చట్టాలు అమలు చేసి జైలు శిక్షలు విధిస్తున్నా...భారీగా జరిమానాలు అమలు చేస్తున్నా వారు తాగి వాహనాలు నడపడం మానడం లేదు. దాదాపు ప్రతి రోజు 73 మంది డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కుతుండడమే ఇందుకు నిదర్శనం. గత 1…
మహిళా పేషెంట్లపై డాక్టర్‌ వికృత చేష్టలు
లండన్:  చేసేది పవిత్ర వైద్యవృత్తి... కానీ అతడి బుద్ధి మాత్రం నీచమైనది. వైద్యం కోసం తన దగ్గరికి వచ్చే మహిళలను లైంగికంగా వేధించి వికృతంగా ప్రవర్తించాడు. బాధితులు కోర్టును ఆశ్రయించడంతో.. అందరి ముందు దోషిగా నిలబడ్డాడు. వివరాలు... భారత్‌కు చెందిన మనీష్‌ షా అనే డాక్టర్‌ లండన్‌లో స్థిరపడ్డాడు. జనరల్‌ ప్రా…